Back to feed
ఉద్యోగులపై వివక్ష: సర్కార్పై ఆగ్రహం
Harika Jun 12, 2026 9:44 AM హైదరాబాద్ 12 views3 days ago

ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హెల్త్ కార్డుల జాప్యం, జీతాల కోతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వీడాలని, వారి ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాడుతామని దేవీప్రసాద్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని వారు విమర్శించారు.
Comments
Loading comments...



