Back to feed



తెలంగాణBreaking
యాదాద్రిలో భక్తుల రద్దీ
Swati Chaturvedi Jun 07, 2026 5:39 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
ప్రస్తుతం స్వామివారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
మంత్రి సీతక్క ఆదేశం: యుద్ధప్రాతిపదికన మహిళా సంఘాల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి!
38 minutes ago
తెలంగాణ
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు షురూ.. ఈ నెల 12 వరకు ఛాన్స్!
41 minutes ago
తెలంగాణ
అంతర్జాతీయ 'గ్లోబాలింక్ రీసెర్చ్ అవార్డు' దక్కించుకున్న ఆదిలాబాద్ వాసి!
about 1 hour agoతెలంగాణ