Back to feed




నిద్రలోనే కూలర్ రూపంలో వచ్చిన మృత్యువు.. బాలుడి మృతి!
Priya Singh Jun 07, 2026 7:05 AM ఆదిలాబాద్ 4 viewsabout 2 hours ago

ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలో శనివారం రాత్రి ఘోరం జరిగింది. ఏడేళ్ల ఆడే ధీరజ్ అనే బాలుడు నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తూ అతని కాలు కూలర్కు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు.
గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
రైల్వే ఉద్యోగి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్
about 1 hour ago
తెలంగాణ
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ జూన్ 12న కాదు
about 1 hour ago
తెలంగాణ
మంత్రి సీతక్క ఆదేశం: యుద్ధప్రాతిపదికన మహిళా సంఘాల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి!
about 2 hours ago
తెలంగాణ