Back to feed
అభివృద్ధే లక్ష్యంగా కూటమి కృషి: రామ్మోహన్నాయుడు
Sonal R. Desai May 22, 2026 11:21 AM శ్రీకాకుళం 13 views5 days ago

అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన బీటి రహదారిని ఆయన ప్రారంభించారు.
అనంతరం రూ.3.82 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేస్తూ, నిరంతర సరఫరా కోసమే ఇవి నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...



