Back to feed
సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి లోకేశ్
Rohit Jun 19, 2026 9:02 AM అమరావతి 3 viewsabout 3 hours ago

కోల్కతా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలున్నాయని, పరిశ్రమలు వస్తే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
సమర్థుడైన నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రధాని మోదీ నిరూపిస్తున్నారని లోకేశ్ కొనియాడారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...



