వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలానికి చెందిన జూల వంశీ దారుణ హత్యకు గురయ్యాడు. పాత ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. అదృశ్యమైన వంశీ మృతదేహం ఆదివారం మంథని సమీపంలో కుళ్లిన స్థితిలో లభ్యమైంది.
పోలీసుల విచారణలో యువతి భర్తే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఏప్రిల్ 30న వంశీని హైదరాబాద్కు పిలిపించి హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

