Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సైబర్ మోసాలు: జాగ్రత్తలు తప్పనిసరి

Harika Jun 12, 2026 6:58 AM కరీంనగర్ 13 views3 days ago
సైబర్ మోసాలు: జాగ్రత్తలు తప్పనిసరి - Udayam Digital
అపరిచిత లింకులు లేదా ఏపీకే ఫైళ్లను తెరవడం వల్ల మీ ఫోన్ సమాచారం దొంగల పాలవుతుంది. ఓటీపీలను ఎవరికీ చెప్పకండి. ఇలాంటి మోసగాళ్లు నమ్మబలికి ఖాతాలోని డబ్బులను ఖాళీ చేస్తున్నారు. ప్రయాణాల్లో, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరం. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మొదటి గంటలో స్పందిస్తే డబ్బును కాపాడుకునే అవకాశం ఉంటుంది.

Comments

G
Loading comments...