Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలు: జాగ్రత్తలు తప్పనిసరి

Follow Udayam on Google
Harika Jun 12, 2026 12:28 PM కరీంనగర్General
సైబర్ మోసాలు: జాగ్రత్తలు తప్పనిసరి - Udayam
అపరిచిత లింకులు లేదా ఏపీకే ఫైళ్లను తెరవడం వల్ల మీ ఫోన్ సమాచారం దొంగల పాలవుతుంది. ఓటీపీలను ఎవరికీ చెప్పకండి. ఇలాంటి మోసగాళ్లు నమ్మబలికి ఖాతాలోని డబ్బులను ఖాళీ చేస్తున్నారు. ప్రయాణాల్లో, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరం. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మొదటి గంటలో స్పందిస్తే డబ్బును కాపాడుకునే అవకాశం ఉంటుంది.

Comments

G
Loading comments...