వార్తలకు తిరిగి వెళ్లండి
క్రూడ్ ఆయిల్ ధరలు 9% అప్

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 9 శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82.79 డాలర్లకు చేరింది.
ఈ పరిణామాలు కొనసాగితే భారత్లో పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...