వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్ను దిగ్బంధించిన అమెరికా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ను నౌకాదళంతో మళ్లీ దిగ్బంధిస్తున్నామని, హర్మూజ్ జలసంధిలో భద్రత కోసం 20 శాతం టోల్ వసూలు చేస్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఐఏఈఏ తనిఖీలకు ఇరాన్ నిరాకరించగా, ట్రంప్, నెతన్యాహులతో సహా 13 మంది విదేశీ నేతలతో కూడిన హిట్లిస్ట్ను స్థానిక మీడియా ప్రచురించడం కలకలం రేపింది.
Comments
Loading comments...