Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సింగపూర్‌లో మళ్లీ కరోనా పంజా

Vikram Singh May 22, 2026 5:19 AM అల్ ఇండియా 12 views6 days ago
సింగపూర్‌లో మళ్లీ కరోనా పంజా - Udayam Digital
సింగపూర్‌లో కొవిడ్‌ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. మే 10-16 మధ్య ఏకంగా 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 59 శాతం పెరుగుదల కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య కూడా 56 నుండి 73కు పెరిగింది. అయితే ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుత ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...