వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను రాజును చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ వారిని బికారిగా మార్చిందని వై సతీష్ రెడ్డి ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో మిల్లర్లు రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శిస్తూ, కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
Comments
Loading comments...

