వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీ సర్కార్పై మల్లికార్జున ఖర్గే ఫైర్

మీరట్లో దళిత యువతి దారుణ హత్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ 'డబుల్ ఇంజన్' సర్కార్పై మండిపడ్డారు. ఈ ఘటనతో బీజేపీ మహిళా, దళిత వ్యతిరేక ముఖచిత్రం మరోసారి బహిర్గతమైందని ఆయన ఎక్స్ (X) వేదికగా విమర్శించారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, నిరసనకారులపై ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయించడాన్ని ఖర్గే ఖండించారు. దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Comments
Loading comments...