Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నిమ్స్‌కు రేవంత్ రెడ్డి అభినందనలు

Sonia Singh May 22, 2026 12:15 PM అల్ ఇండియా 11 views5 days ago
నిమ్స్‌కు రేవంత్ రెడ్డి అభినందనలు - Udayam Digital
దేశంలోనే అత్యధికంగా 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించిన నిమ్స్ వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దక్షిణ భారతదేశంలో నిమ్స్ మొదటి స్థానంలో, దేశంలో మూడో స్థానంలో నిలిచింది. బాధితులలో 95 శాతం మందికి రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి ద్వారా ఉచితంగా ఈ వైద్య సేవలు అందడం విశేషం.

Comments

G
Loading comments...