Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ గందరగోళం: కిషన్ రెడ్డి

కిషోర్ కుమార్ Jun 27, 2026 12:24 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ గందరగోళం: కిషన్ రెడ్డి - Udayam Digital
రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం నెలకొంది. అనేక ప్రాంతాల్లోని బీఎల్ఓలకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Comments

G
Loading comments...