Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మే 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి!

Follow Udayam on Google
Priya Singh May 19, 2026 5:52 PM జాతీయంGeneral
మే 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి! - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 23న యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. టెంపుల్ సిటీలో లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల, కళ్యాణ మండపంతో పాటు మొత్తం ₹100 కోట్ల విలువైన పలు ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.

Comments

G
Loading comments...