వార్తలకు తిరిగి వెళ్లండి
పెన్షన్ లబ్ధిదారులకు సీఎం అదిరిపోయే శుభవార్త
Kumar Jun 22, 2026 4:44 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago

ఎన్నికల హామీల అమలులో భాగంగా సామాజిక భద్రత, సంక్షేమ పెన్షన్లను మూడు వేల రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి విడి సతీశన్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించారు.
యూడీఎఫ్ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారుల సంఖ్యను కూడా రాబోయే రోజుల్లో కాలానుగుణంగా భారీగా పెంచుకుంటూ పోతామని ఆయన ఈ సందర్భంగా సభకు స్పష్టం చేశారు.
Comments
Loading comments...