వార్తలకు తిరిగి వెళ్లండి
కాదంబరి జత్వాని కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు

ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విద్యాసాగర్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై సిఐడి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా సేకరించిన పక్కా ఆధారాలతో ఈ ఛార్జ్షీట్ను సిఐడి సమర్పించింది.
విద్యాసాగర్ను బెదిరించి, ఆర్థికంగా వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో జత్వానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...