Back to feed
అక్రమాస్తుల కేసులో చీఫ్ ఇంజనీర్ రిమాండ్
Priya Singh Jun 11, 2026 5:02 AM హైదరాబాద్ 8 views4 days ago

ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ మోహన్నాయక్ను ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్కు పంపింది. ప్రాథమికంగా ఆయన ఆదాయం రూ.3.94 కోట్లు కాగా, దాదాపు రూ.7.86 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి 177 రెట్ల అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
మంగళవారం జరిపిన సోదాల్లో ఆయన రూ.200 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు వెల్లడైంది.
Comments
Loading comments...



