Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమాస్తుల కేసులో చీఫ్ ఇంజనీర్ రిమాండ్

Follow Udayam on Google
Priya Singh Jun 11, 2026 10:32 AM హైదరాబాద్General
అక్రమాస్తుల కేసులో చీఫ్ ఇంజనీర్ రిమాండ్ - Udayam
ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్‌ను ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపింది. ప్రాథమికంగా ఆయన ఆదాయం రూ.3.94 కోట్లు కాగా, దాదాపు రూ.7.86 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి 177 రెట్ల అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. మంగళవారం జరిపిన సోదాల్లో ఆయన రూ.200 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు వెల్లడైంది.

Comments

G
Loading comments...