వార్తలకు తిరిగి వెళ్లండి
బీబీఎల్కు చెన్నై ఆతిథ్యం

బిగ్బాష్ లీగ్ (BBL) చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా వెలుపల మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 12న చెన్నై వేదికగా పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగెడ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ రోడ్మ్యాప్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ వేదికగా లీగ్లకు అద్భుతమైన ఆదరణ ఉంటుందని, ఇరు దేశాల మధ్య క్రీడా బంధం మరింత బలపడుతుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
Comments
Loading comments...