వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మం ఘనవిజయం: ఫైనల్లోకి ప్రవేశం

టీజీ20 క్వాలిఫయర్-1లో ఖమ్మం ఏసెస్ 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మికిల్ జైస్వాల్ (76) విధ్వంసకర ఇన్నింగ్స్తో ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
ఛేదనలో సాయివికాస్ (69) మెరిసినా, హైదరాబాద్ జట్టు 190 పరుగులకే పరిమితమైంది. ఖమ్మం బౌలర్లు సహేంద్ర మూడు వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Loading comments...