Back to feed
‘కుర్చీ తాత’ కన్నుమూత
Suresh Gupta May 21, 2026 5:45 AM హైదరాబాద్ 7 views7 days ago

‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ‘కుర్చీ తాత’ (షేక్ మహ్మద్ పాషా - 64) బుధవారం కన్నుమూశారు. వరంగల్కు చెందిన ఈయన హైదరాబాద్ రహ్మత్ నగర్లో స్థిరపడ్డారు.
ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన సరదాగా అన్న మాట నెట్టింట వైరల్గా మారింది. ఆ క్రేజ్తోనే మహేష్ బాబు సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ వచ్చి అమిత ప్రజాదరణ పొందింది.
Comments
Loading comments...



