Back to feed
విశాఖకు రూ.1,501 కోట్ల కేంద్ర నిధులు
Aditi Singh May 21, 2026 4:54 AM విశాఖపట్నం 3 views7 days ago

విశాఖలో రూ.1,501.03 కోట్ల వ్యయంతో 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఈ నిధులు మంజూరయ్యాయి.
దీని ద్వారా మధురవాడలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ (రూ.658.61 కోట్లు), స్మార్ట్ తాగునీటి సరఫరా (రూ.725.18 కోట్లు), బల్క్ నీటిసరఫరా ఆధునీకరణ (రూ.117.24 కోట్లు) పనులు చేపట్టి, నగర జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తారు.
Comments
Loading comments...



