Back to feed
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వివక్ష: మంత్రి తుమ్మల ఆగ్రహం
Rajdeep Jun 15, 2026 7:11 AM హైదరాబాద్ 5 viewsabout 3 hours ago

ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర విషయంలో తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకోవడంతో రైతులు, ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం నిర్లక్ష్యం చేసినా, రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని తెలిపారు. సేకరించిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే తీసుకోవాలని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు.
Comments
Loading comments...



