Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వరంగల్ సమీపంలో కారు ప్రమాదం: ఇద్దరు మృతి

Harika Jun 13, 2026 7:04 AM హైదరాబాద్ 14 views2 days ago
వరంగల్ సమీపంలో కారు ప్రమాదం: ఇద్దరు మృతి - Udayam Digital
హైదరాబాద్-వరంగల్ రహదారిపై రఘునాథపల్లి వద్ద శనివారం జరిగిన కారు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అసద్, డాక్టర్ అప్సా హబీబ్ కాలువలో పడి మృతి చెందారు. వీరు నయీంనగర్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో నయీంనగర్‌లో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...