Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బస్సు బోల్తా: 30 మందికి గాయాలు

Rohit Bhattacharya May 26, 2026 6:54 AM అనంతపురం 20 views1 day ago
బస్సు బోల్తా: 30 మందికి గాయాలు - Udayam Digital
అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. లారీని తప్పించబోయి జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...