Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రాజధానిలో బుల్డోజర్ స్పీడ్

అశ్విని దేవి Jul 03, 2026 11:29 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
దేశ రాజధానిలో బుల్డోజర్ స్పీడ్ - Udayam Digital
ఢిల్లీలో భూఆక్రమణలపై లెఫ్టినెంట్ గవర్నర్ సంధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు 'జీరో టాలరెన్స్' విధానాన్ని అమలు చేయాలని డిడిఎ (DDA) అధికారులను ఆయన ఆదేశించారు. డ్రోన్ సర్వేలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ద్వారా నిఘా పెంచారు. గతేడాది ఏప్రిల్ నుండి ఇప్పటివరకు సుమారు 477 ఎకరాల ఆక్రమిత భూమిని అధికారులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...