Back to feed
యువకుడి దారుణ హత్య
Anita Desai May 20, 2026 12:12 PM అమరావతి 7 views7 days ago

మార్కాపురం జిల్లాలో ఆంజనేయులు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో వెంకట నారాయణ, రవణ అనే దంపతులు అతడిని చంపి, మృతదేహాన్ని బోరు బావిలో పడేశారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తమ కుమార్తెతో సంబంధాన్ని భరించలేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దంపతులు నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...



