Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి

Ravi Shukla May 29, 2026 4:57 AM సిరిసిల్ల 7 views1 day ago
బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి - Udayam Digital
సిరిసిల్ల 27వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత పది రోజులుగా కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ పాలకవర్గం సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Comments

G
Loading comments...