Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ!

Follow Udayam on Google
Harika Jun 15, 2026 3:16 PM వికారాబాద్General
తాండూరులో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ! - Udayam
పాఠశాలలు తెరుచుకున్న సందర్భంగా తాండూరు ఎంఈఓ ఇందుప్రియ జినుగుర్తి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి హాజరై, శ్రద్ధగా చదువుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...