Back to feed




ఈ నెల 21న ముంచంగిపుట్టులో రక్తదాన శిబిరం
Rakesh Jun 19, 2026 9:16 AM విశాఖపట్నం 2 viewsabout 4 hours ago

ముంచంగిపుట్టు సీహెచ్సీలో ఈ నెల 21న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. థాలాసెమియా, గర్భిణుల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో యువత, ఉద్యోగులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి, చిన్నారుల ప్రాణాలను కాపాడాలని సూపరింటెండెంట్ పి. ధరణి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్