Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 21న ముంచంగిపుట్టులో రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Rakesh Jun 19, 2026 2:46 PM విశాఖపట్నంGeneral
ఈ నెల 21న ముంచంగిపుట్టులో రక్తదాన శిబిరం - Udayam
ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో ఈ నెల 21న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. థాలాసెమియా, గర్భిణుల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో యువత, ఉద్యోగులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి, చిన్నారుల ప్రాణాలను కాపాడాలని సూపరింటెండెంట్ పి. ధరణి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...