Back to feed
2034 వరకు కేంద్రంలో బీజేపీదే ఆధిపత్యం: ప్రదీప్ గుప్తా
Vikram Sharma May 22, 2026 5:59 AM అల్ ఇండియా 10 views6 days ago

దేశంలో 2034 వరకు బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందని ‘యాక్సిస్ మై ఇండియా’ అధినేత ప్రదీప్ గుప్తా అంచనా వేశారు. పాలనలో పెద్ద వైఫల్యాలు ఎదురైతే తప్ప బీజేపీ అధికారంలో స్థిరంగా ఉంటుందన్నారు.
గతంలో కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాలించినట్టే, ఇప్పుడు బీజేపీ చక్రం పునరావృతమవుతోంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...


