Back to feed
భోజ్శాల ఆలయం హిందువులదే: హైకోర్టు
Sonia Singh May 15, 2026 12:08 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

మధ్యప్రదేశ్ భోజ్శాల వివాదంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని స్పష్టం చేస్తూ, అక్కడ సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది.
ఈ ప్రదేశం ఒకప్పుడు సంస్కృత విద్యాకేంద్రంగా ఉండేదని ఏఎస్ఐ సర్వేలో తేలిందని కోర్టు పేర్కొంది. ముస్లిం వర్గానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకోవాలని ఆదేశించింది.
Comments
Loading comments...



