Back to feed




ఇంధన పొదుపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
Vikram Chandra May 15, 2026 1:24 PM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

ఇంధనం పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపునకు సుప్రీంకోర్టు స్పందించింది. ఇందులో భాగంగా వారానికి రెండు రోజులు పూర్తి స్థాయిలో వర్చువల్ విధానంలో విచారణలు జరపాలని, మిగిలిన రోజుల్లో హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
న్యాయమూర్తులు కార్ పూలింగ్ పాటించాలని తీర్మానించింది. అలాగే 50 శాతం సిబ్బందికి వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్యే: రాహుల్ గాంధీ
about 2 hours ago
జాతీయ
బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు: సీజేఐ ఆగ్రహం
about 2 hours ago
జాతీయ
ఇంధన పొదుపు: వారానికి రెండు రోజులు సుప్రీంలో వర్చువల్ విచారణ
about 2 hours ago
జాతీయ