Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్యే: రాహుల్ గాంధీ

Swati Chaturvedi May 15, 2026 12:45 PM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్యే: రాహుల్ గాంధీ - Udayam Digital
నీట్ పరీక్షల అక్రమాల నేపథ్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఆత్మహత్యలు కావని, పరీక్షల కుంభకోణాలు, అవినీతితో వ్యవస్థే చేస్తున్న హత్యలని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

Comments

G
Loading comments...