Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీలో ‘భారత్‌నెట్‌’ జోరు: రూ.2,432 కోట్లతో గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్

Vikram Chandra May 14, 2026 7:04 AM అమరావతి 0 viewsabout 2 hours ago
ఏపీలో ‘భారత్‌నెట్‌’ జోరు: రూ.2,432 కోట్లతో గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రూ.2,432 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 13,426 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. తొలిదశలో 1,692 పంచాయతీల్లో నెట్‌వర్క్ బలోపేతం చేస్తారు. సుమారు 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

Comments

G
Loading comments...