Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఖరారు

భవేష్ కుమార్ Jul 02, 2026 11:03 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
భారత్ వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఖరారు - Udayam Digital
ఆగస్టులో శ్రీలంకతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 15న గాలెలో, రెండో టెస్టు 23న కొలంబో వేదికగా జరగనున్నాయి. WTC ఫైనల్ చేరాలంటే భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం. 2017 తర్వాత శ్రీలంకలో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడటం మళ్లీ ఇదే తొలిసారి.

Comments

G
Loading comments...