Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బెస్ట్ ఎవైలబుల్ పథకం కింద విద్యార్థుల ఎంపిక

Anusha Jun 18, 2026 10:53 AM మంచిర్యాల 13 views2 days ago
బెస్ట్ ఎవైలబుల్ పథకం కింద విద్యార్థుల ఎంపిక - Udayam Digital
కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం కలెక్టరేట్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సమక్షంలో 1, 5 తరగతుల విద్యార్థులను పారదర్శకంగా ఎంపిక చేశారు. ఎంపికైన వారికి పాఠశాల ఫీజు రూ. 28 వేలు, హాస్టల్ ఖర్చుల కింద రూ. 42 వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. త్వరలోనే వీరికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...