Back to feed
బెంజ్ కొత్త నైట్ ఎడిషన్ కార్లు విడుదల
Sonal Kalra May 22, 2026 11:10 AM అల్ ఇండియా 11 views5 days ago

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ భారత మార్కెట్లోకి జీఎల్ఈ, జీఎల్ఎస్ ‘నైట్ ఎడిషన్స్’ను విడుదల చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో లిమిటెడ్ ఎడిషన్గా వచ్చిన ఈ కార్ల ధరలు రూ.1.05 కోట్ల నుంచి రూ.1.43 కోట్ల వరకు ఉన్నాయి.
ఇందులో వివిధ మోడళ్ల ధరలను రూ.1.05 కోట్ల నుండి రూ.1.43 కోట్ల లోపు కంపెనీ నిర్ణయించింది.
Comments
Loading comments...



