Back to feed
బెంగాల్ ప్రభుత్వ కీలక నిర్ణయాలు: ఉచిత ప్రయాణం,పే కమిషన్!
Rohit Sardana May 18, 2026 12:23 PM అల్ ఇండియా 3 views9 days ago

పశ్చిమ బెంగాల్లో జూన్ 1 నుండి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ సీఎం సువేందు అధికారి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ‘అన్నపూర్ణ’ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయనున్నారు.
Comments
Loading comments...


