Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బాసర ఆర్జీయూకేటీ మెస్‌లో నిర్లక్ష్యం.. విచారణకు ప్రత్యేక కమిటీ

Vikram Chandra Jun 14, 2026 2:50 PM నిర్మల్ 25 viewsabout 19 hours ago
బాసర ఆర్జీయూకేటీ మెస్‌లో నిర్లక్ష్యం.. విచారణకు ప్రత్యేక కమిటీ - Udayam Digital
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ మెస్‌ అన్నంలో బొద్దింక రావడంపై వర్సిటీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్యాంపస్‌లోని 9 వేల మంది విద్యార్థుల కోసం మెస్ పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...