Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీడియాకు బండి సంజయ్ నోటీసులు

Follow Udayam on Google
Rohit Sharma May 25, 2026 12:28 PM హైదరాబాద్General
మీడియాకు బండి సంజయ్ నోటీసులు - Udayam
పోక్సో కేసులో తన పేరు వాడుతూ పరువుకు భంగం కలిగించారంటూ తెలుగు మీడియా, యూట్యూబర్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చారు. అయితే, ఇదే అంశంపై వార్తలు రాసిన నేషనల్ మీడియాను మాత్రం ఆయన వదిలేశారు. ఈ నోటీసుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలతో పాటు గూగుల్, మెటా, ఎక్స్ సంస్థల పేర్లను చేర్చారు.

Comments

G
Loading comments...