వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులు విసిరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని అధికారులు పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా షకీబ్ నివాసం వద్ద భద్రతను పెంచినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
