Back to feed
అధికారులపై దాడి: నిందితులపై కఠిన చర్యల కోసం డిమాండ్
Harika Jun 12, 2026 10:19 AM నిజామాబాద్ 13 views3 days ago

వరంగల్ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని జీపీఓ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బయ్య సాయినాథ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు వ్యవస్థకు సవాలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
Comments
Loading comments...



