వార్తలకు తిరిగి వెళ్లండి
ఐటీ క్యాంపస్ డేకేర్ సెంటర్లో దారుణం

బెంగళూరులోని కాప్జెమినీ ఐటీ సంస్థ క్యాంపస్ డేకేర్ సెంటర్లో పసిపిల్లలపై జరుగుతున్న ఘోరమైన వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏడుపు ఆపడం లేదనే నెపంతో నర్సరీ సిబ్బంది చిన్నారులను తీవ్రంగా హింసించినట్లు సమాచారం.
ఈ దారుణాలపై వీడియో ఆధారాలతో ఫిర్యాదు అందడంతో పోలీసులు ఐదుగురు మహిళా సంరక్షకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సదరు ఐటీ సంస్థ ఈ డేకేర్ సెంటర్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Loading comments...