వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా కూర్మన్నపాలెం వద్ద కిలో పరశురాంను తుప్పల్లోకి తీసుకెళ్లి, సెల్ ఫోన్ మరియు నగదు దోచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.
అగనంపూడికి చెందిన మణికంఠ, దుర్గ ప్రసాద్లను క్రైమ్ సీఐ శ్రీనివాసరావు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఏసీపీ భవ్య రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
Comments
Loading comments...

