వార్తలకు తిరిగి వెళ్లండి
ఆ 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిందా
Bhavya Jun 22, 2026 8:36 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ 11 మంది విపక్ష ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సురమా పాఢీ కొట్టివేశారు. వీరిపై అనర్హత వేటు వేయాలన్న బిజెడి, కాంగ్రెస్ పార్టీల పిటిషన్లను తిరస్కరించడం విశేషం.
యాంటీ-పార్టీ కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువులు లేకపోవడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ 11 మంది సభ్యుల శాసనసభ సభ్యత్వం ప్రస్తుతానికి సురక్షితంగానే కొనసాగనుంది.
Comments
Loading comments...