Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి

Hema Jun 22, 2026 9:10 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
బిహార్‌లో పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి - Udayam Digital
బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో భూ వివాదం నేపథ్యంలో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తివారీపై దుండగులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు పాట్నాలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదు అందిన తర్వాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు.

Comments

G
Loading comments...