Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎలక్ట్రిక్‌ బస్సులతో ప్రైవేటీకరణ కాదు: ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టత!

Vikram Chandra May 18, 2026 4:47 AM అమరావతి 1 views10 days ago
ఎలక్ట్రిక్‌ బస్సులతో ప్రైవేటీకరణ కాదు: ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టత! - Udayam Digital
సంస్థలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదని, ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదని ఏపీఎస్‌ఆర్టీసీ వివరణ ఇచ్చింది. సురక్షితమైన, పర్యావరణహిత ప్రజారవాణా అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవా పథకం కింద రాష్ట్రానికి కేంద్రం 1,050 ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించిందని తెలిపింది. వీటిని పినాకిల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ సరఫరా చేయనుందని పేర్కొంది.

Comments

G
Loading comments...