Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో యాపిల్ పే సేవలకు రంగం సిద్ధం

Follow Udayam on Google
మానస శర్మ Aug 10, 2026 4:24 PM ఆల్ ఇండియా టెక్నాలజీ
భారత్‌లో యాపిల్ పే సేవలకు రంగం సిద్ధం - Udayam
భారత్‌లో యాపిల్ పేను సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్‌లో ప్రారంభించేందుకు యాపిల్ సిద్ధమవుతోందని నివేదికలు తెలిపాయి. తొలుత వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు సేవలు అందే అవకాశం ఉంది. యూపీఐ సదుపాయం ప్రారంభంలో ఉండకపోవచ్చని సమాచారం. లావాదేవీలపై బ్యాంకులతో యాపిల్ ఫీజులపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

Comments

G
Loading comments...