Back to feed
ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..
Sonia Singh May 22, 2026 1:02 PM అమరావతి 8 views5 days ago

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. వీటి తయారీని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని, అందుకు అన్ని వర్గాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...



